ఇప్పటివరకూ మనం కుక్కపిల్లల్ని కొనుక్కొని పెంచుకున్నవాళ్లను చూశాం..కానీ..వీళ్లు పిల్లుల్ని కొని పెంచుకుంటున్నారు.. హన్మకొండలోని నయీంనగర్ గంగపుత్రకాలనీకి చెందిన ఎండీ యాసీన్అలీ వ్యవసాయశాఖలో డ్రైవర్. అలీకి పిల్లులంటే ఇష్టం.. దీంతో ముద్దుచ్చేలా ఉన్న మూడు పిల్లులను కొని పెంచుకుంటున్నాడు.. ఆ పిల్లుల ధర ఎంత..? అంత ధర పెట్టి అలీ ఎందుకు కొన్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.