అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తున్నది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 4228 కేసులు నమోదయ్యాయి.
వైరస్ బారినపడిన 1,483 మంది కోలుకున్నారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధప్రదేశ్లో పాజిటివ్ కేసుల సంఖ్య 9,32,892కు చేరింది.
8,99,721 మంది చికిత్సకు కోలుకోగా.. 25,820 యాక్టివ్ కేసులున్నాయి. మృతుల సంఖ్య 4,228కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 35,582 శాంపిళ్లను పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి