హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీసీ స్టడీ సర్కిళ్లకు రూ.3.75 కోట్లు విడుదలచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. వెనుకబడినవర్గాల ఉద్యోగార్థులకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ ఇస్తున్న స్టడీసర్కిళ్ల నిర్వహణకు ఈ నిధులను మంజూరుచేసింది.