మూసీ సాహిత్య ధార ఆధ్వర్యంలో
శ్రీమతి ధూళిపాళ అరుణ రచించిన
విమర్శాదర్శ విమర్శాదర్శము
(డా. ఏల్చూరి మురళీధరరావు గారి
వ్యాస ఘట్టాలు సమగ్ర విమర్శ)
పుస్తకావిష్కరణ, అంకితోత్సవం
తేది: సెప్టెంబర్ 2, 2026, సాయంత్రం 5 గంటలకు
వేదిక: సురభారతి, ఎన్.సి.సి గేటు పక్కన
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ముఖ్య అతిథి, ఆవిష్కర్త: ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు (విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త, సుప్రసిద్ధ కవి)
సభాధ్యక్షులు: డా. రేవూరి ఆనంత పద్మనాభరావు గారు
(పూర్వ అదనపు డైరెక్టర్ జనరల్, దూరదర్శన్, ఢిల్లీ)
ఆత్మీయ అతిథి, పుస్తక విశ్లేషకులు: శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారు, సుప్రసిద్ధకవి, బహుభాషా విద్వాంసులు