సరికొత్త ఆలోచనలతో వ్యాపార అభిరుచిని సరికొత్త థీమ్తో ముందుకు తీసుకుపోయేలా గురువారం నాలెడ్జ్సిటీలోని టీ -హబ్లో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
టీహబ్లో గురువారం జరిగిన ఫ్యాషన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫెమినా మిస్ ఇండియా-2020 మానస వారణాసి
సరికొత్త ఆలోచనలతో వ్యాపార అభిరుచిని సరికొత్త థీమ్తో ముందుకు తీసుకుపోయేలా గురువారం నాలెడ్జ్సిటీలోని టీ -హబ్లో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. వ్యాపారంపై ఉన్న మక్కువ, అభిరుచిలను అంతే అందంగా ముందుకు తీసుకువెళ్లేలా ప్రత్యేకంగా ఫ్యాషన్ కన్వర్ట్ ఇన్ టు ఏ బిజినెస్ పేరిట నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్, మిస్ ఇండియా వరల్డ్ -2020 మానస వారణాసి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.