హైదరాబాద్, నవంబర్ 2: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ హ్యాపీ మొబైల్స్..దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని పలు ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్, ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్ను గొప్ప తగ్గింపు ధరకు విక్రయిస్తున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ కృష్ణ పవన్ తెలిపారు. ఈ నెల 10 వరకు అమలులో ఉండనున్న ప్రత్యేక ఆఫర్లను కొనుగోలుదారులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో 75 స్టోర్లను నిర్వహిస్తున్న సంస్థ…వచ్చే మార్చి నాటికి 100కి పెంచుకోనున్నట్లు చెప్పారు. కంపెనీ అందిస్తున్న పలు ఆఫర్లు..