నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 8వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి జగదీష్రెడ్డి 4,754 ఓట్ల ముందంజలో ఉన్నారు. 8వ రౌండ్లో బీఆర్ఎస్కు 3,617, కాంగ్రెస్ 3235, బీజేపీ 2,873 ఓట్లు వచ్చాయి.