సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇటీవలే జపాన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రుణపడి ఉంటానని తెలిపింది.
టాప్ సీడ్ అరీనా సబలెంకా ఖాతాలో మరో ఘనత. ఇటీవలే ఇండియన్ వెల్స్ గెలిచిన ఈ బెలారస్ బామ.. తాజాగా ఆదివారం ముగిసిన మియామి ఓపెన్లోనూ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుని ‘సన్షైన్ డబుల్' సాధించింది.