రాష్ట్రంలో ఉద్యాన పంటల రోడ్ మ్యాప్ రూపొందించి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తామని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు.
వ్యవసాయ, ఉద్యాన రంగాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఉద్యాన వర్సిటీ ఉపకులపతి దండా రాజిరెడ్డి అన్నారు. ములుగులోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘తెలంగాణ ఉద్యాన అభివృద�