చార్మినార్ : చారిత్రక సిటీ కాలేజీ మరో ఘనతను సాధించిందని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బాలభాస్కర్ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిటీ కాలేజీకి స్వయంప్రత�
యూజీసీ మార్గదర్శకాల మేరకు 2021 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం పది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమించింది. కొవిడ్ మహమ్మారి మూలంగా కొంత జాప్యం జరిగినప్పటికీ, ఈ నియామకాల మూలంగా అనిశ్చితి తొలగిపోతుందనీ, దేశం