LK Advani భారత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎన్నికల సంఘం సర్ నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీలో మొత్తం 33 లక్షల మందికి సర్ నోటీసులు జారీ కాగా వారిలో చాలా మంది �
స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ అస్తవ్యస్తంగా సాగుతోందని గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన బాలసంకుల అనంతరావు ఆరోపించారు.