నేతాజీ రామవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న “నా మొక్క.. నా బాధ్యత” కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కల సంరక్షణతో పాటు వ్యక్తిగత భద్ర
పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని షీ టీమ్, మానవ అక్రమ రవాణా నియంత్రణ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎ�