మహానగరాన్ని తాగునీటి గండం చుట్టుముట్టింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో నీటి తండ్లాట మొదలైంది. జూలై నెల సగం గడిచినా అసలు వేసవి ముగిసిందా.. లేదా అన్నట్టుగా పరిస్థితి
ఉమ్మడి మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నగారా మోగనున్నది. రాష్ట్ర ఈసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. గురువారం ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది.