దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లకేజీ కావడంతో న
స్సీ వర్గీకరణ సాధించిన ఉత్సాహంతో మాదిగలు రాజ్యాధికారం దిశగా పయనించాలని ప్రొఫెసర్ కాశీం అన్నారు. తమ ఓట్లు తామే వేసుకొనే పరిస్థితి ఏర్పడితే రాజ్యాధికారం సాధించడం సులభమవుతుందని తెలిపారు.