తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ నిర్వహించనున్నట్టు సమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వనపట్ల సుబ్బయ్య, మల్లోజుల విజయ్ వెల్లడ
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడమే వారికి మనమందించే ఘననివాళి అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు.