రామచంద్రాపురం : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అన్నారు. శనివారం భారతీనగర్ డివిజన్లోని ఓల్డ్ ఎంఐజీలో డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శరెడ్డితో కల�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో 8 లక్షల 65 వేల 430 లబ్ధిదారులకు కొత్తగా 3 లక్షల 93 వేల రేషన్ కార్డులను మంజూరు చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.