1.13 కిలోల బంగారం స్వాధీనంఉండవెల్లి, ఏప్రిల్10: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.3.5 కోట్లను పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ లక్ష్మీదుర్గయ్�
శ్రీశైలం, ఏప్రిల్6: శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితో�
పచ్చటి పైర్లతో పుడమి తల్లి కళకళకృష్ణమ్మ పరవళ్లతో అన్నదాత ఆనందం..మండలంలో 25వేల ఎకరాల్లో పండుగలా వ్యవసాయంకల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 4: కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాలు మరో కోనసీమను తలపిస్తున్నాయి. ఎన్నో ఏ
గద్వాల రూరల్, ఏప్రిల్4: మండలంలోని పూడూరు, అనంతపురం, కాకులారం, బీరెల్లి, కొత్తపల్లి, శెట్టిఆత్మకూర్ తదితర గ్రామాల్లో ఆదివారం ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని చర�
నాగర్కర్నూల్ టౌన్, మార్చి 28: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో ప్రజలు హోలీ వేడుకలను జరుపుకున్నారు. సోమవారం హోలీ సెలవు కావడంతో ఆదివా రం కొన్ని వీధుల్లో మాత్రమే హోలీ సంబురాలు జరుపుకొన్నార�
గట్టు, మార్చి 28 : మండల కేంద్రంలోని టీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల వచ్చే ఏడాది నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ(సీవోఈ) కళాశాలగా మారనున్నది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట�
వైభవంగా అలివేలుమంగఅమ్మవారి కల్యాణోత్సంపాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 28: మన్యంకొండలోని అలివేలుమంగ అమ్మవారి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. క