కరోనా వలన డిజిటల్ రంగంకు మరింత ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ప్రేక్షకులు టైం పాస్ కోసం ఓటీటీనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలు నెలకొల్పేందుకు ప్ర
పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది. ఏదో మొహమాటానికి సినిమాలు థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.. గానీ తమ సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో విడుదల చేసేంత ధైర్యం మాత్రం ఎవరూ �
చిరంజీవి అభిమానులకే ఎందుకు | మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఎంత వేగంగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నా కూడా అనుకోని కారణాలు మాత్రం ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి.