Earthquake | ఈశాన్య రాష్ట్రమైన అస్సాం (Assam)ను భూకంపం (Earthquake) వణికించింది. మోరిగావ్ (Morigaon) జిల్లాలో గురువారం తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Assam Floods : అసోంలో వరద తాకిడి కొనసాగుతున్నది. మోరిగావ్ జిల్లాలో వరద బీభత్సానికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జిల్లాలో ఏకంగా 194 గ్రామాలు నీటమునిగాయని అధికారులు చెబుతున్నారు.
Rahul Gandhi | రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల�