సర్కారు స్కూళ్లలో ఢిల్లీ తరహాలో సకల సౌకర్యాలు కల్పించి సరికొత్తగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జ�
సమ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. వారి సేవలు అమూల్యమైనవి.. విద్యార్థులు గురువుల బోధనలను శ్రద్ధగా విని బాగా చదవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు శ్రమించాలి.’ అని పంచాయతీరాజ్