జియోమీ తాజాగా స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఎంఐ టీవీ 5 ఎక్స్ను లాంచ్ చేసింది. అలాగే.. ఎంఐ బాండ్ 6 ను కూడా రిలీజ్ చేసింది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఎంఐ టీవీ 4ఎక్స్కు అప్గ్రేడే
భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో తన హవా కొనసాగిస్తున్న షియోమీ.. స్మార్ట్టీవీల రంగంలోనూ దూసుకెళ్తోంది. అత్యంత ఖరీదైన స్మార్ట్టీవీని షియోమీ భారత్లో ఆవిష్కరించింది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 పేరుతో అతిప�