KTR PRO Mahesh | కేటీఆర్ పీఆర్వో మహేశ్ మాణిక్యపై బొల్లారం పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ ముగిసింది. తెల్లవారుజామున 4.30 గంటల వరకు విచారణ అనంతరం ఆయనను విడుదల చేశారు.
జర్నలిజం, కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్డీలో భాగంగా చేసిన పరిశోధనకు బంగారు పతకం సాధించిన తన పీఆర్వో మాణిక్య మహేశ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ద్వారా ‘గ్రామీణ అభివ