దండేపల్లి, మార్చి 29 : దండేపల్లి మండలం రెబ్బెన్పెల్లికి చెందిన ఎనిమిది మంది ఆర్మీ జవాన్లను సోమవారం రాత్రి సర్పంచ్ కందుల కల్యాణి ఆధ్వర్యంలో ఎస్ఐలు, పలువురు సన్మానించారు. స్థానిక ఎల్లమ్మ-పోచమ్మ తల్లి ఆలయ
దహెగాం, మార్చి 29: మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ శాశ్వత రోడ్లు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా దహెగాం మండలం పీకలగుండం గ్రామ సమీపంలో ఎర్రవాగుపై బ్రిడ్జి పనులు పూర్తిచేయించింది. ఇం�
మందమర్రి మార్చి29 : వోకల్ ఫర్ లోకల్ అనే అంశంపై ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రసంగించిన చంద్ర ప్రణీతను ఆర్యవైశ్య, యువజన సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. వరంగల్ పింగళి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోవెల్లువలా పాల ఉత్పత్తి, సేకరణపాడి పరిశ్రమలకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహంపాడి ప్రగతికి రూ.18 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ఆదిలాబాద్లో విజయ డెయిరీపాల శీతలీకరణ కేంద్రం ఆధునీ
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఆదేశాలుప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగప్రదేశాల్లో తప్పనిసరంటూ ఉత్తర్వులుపండుగలకు అనుమతి నిషేధిస్తూ నిర్ణయంఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుమంచిర్యాల,
రంగులు చల్లుకుంటూ ఆడిపాటిన చిన్నాపెద్దా..అలరించిన కాముని దహన వేడుకలుదండేపల్లి, మార్చి 28 : దండేపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో హోలీ వేడుకలు ఆదివారం అంబరాన్నంటా యి. పిల్లలు, పెద్దలు, యువతీ యువకుల�