జనగామ జిల్లా పాలకుర్తిలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ కోసం చేపట్టిన తవ్వకాల్లో గురువారం పురాతన కాలం నాటి పాదముద్రలతో కూడిన బండ రాయి బయటపడింది. పిల్లర్ గుంతలు తవ్వుతుండగా కనిపించిన దీనిపై రెండు పా�
మోత్కూరు, సెప్టెంబర్ 17: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని బిక్కేరు వాగులో పాదముద్రలు బయటపడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. వాగులోని ఇసుక మేటలు వరద తాకి�