అనుభవంలో నుంచి వచ్చే పాటలు జీవితాన్ని ప్రతిబింబిస్తయి. ఇసొంటి పాటలకు హృదయాలు జ్వలిస్తయి, చలిస్తయి. వాకిట్లో తొక్కుడు బిళ్ల ఆడుకునే వయసులో మెట్టినింటి వాకిట్లో సాన్పి జల్లి , ముగ్గులేయమని పంపించిండ్రు అ�
ఏ జానపదమైనా మన గురించి పాడుతున్నట్లే అనిపిస్తుంది. కారణం, అందులో స్వచ్ఛత, ప్రేమ, సంతోషం, మానవ సంబంధాలు, కల్మషం లేని జీవితాలు కనిపిస్తయి. అందుకే జానపదం ‘స్ట్రెస్ బస్టర్’ అవుతున్నది. అలాంటి పాటలను అందిస్�
ఇంట్లో అందరూ పాటగాళ్లే. కానీ, వాళ్లెవరూ పాటను కెరీర్గా మలుచుకోలేకపోయారు. ఆ పని సంధ్య చేసింది. పాటనే అభిరుచిగా మార్చుకున్నది. పాటనే అస్త్రంగా ఎంచుకున్నది. ఆకలైనా పాటే, దూపైనా పాటే. సంతోషం కలిగినా పాటే, సమస్
కొందరు పాడితే జీవం కనిపిస్తది. మరి కొందరు పాడితే జీవితం కనిపిస్తది. జీవం, జీవితం రెండూ కలగలిపి పాడే గాయని లావణ్య . ‘సిట్ట సిట్టెండా కొట్టె’ అని అమ్మగారింటి గురించి పాడుతుంది. అంతలోనే, ‘సిన్నదొర బంగుల కాడ సీ
జానపదం తన ఆస్తి. జానపదం తన సంపాదన. జానపదం తన సర్వస్వం. అమ్మానాన్నల తర్వాత అంతగా జానపదాన్నేఇష్టపడింది. వారసత్వంగా వస్తున్న పాటకు పట్టాభిషేకం చేసి, ఆణిముత్యాల్లాంటి పల్లెపదాలతో అలరిస్తున్నది మరిమడ్ల మాణి�
ఆమె పాట పదిమందిని చైతన్య పరిచింది. ఆమె పాట పదిమంది కళాకారులను తయారు చేసింది. ఆమె పాట పదిమందికి ఉపాధి కల్పించింది. పల్లె పదమే ఆస్తిగా ప్రజల అవగాహనే సంపాదనగా 17 ఏండ్లనుంచీ గోదావరిలా గలగలా పారుతున్నది లక్క గో�
అమ్మమ్మ దగ్గర అపార నిధి ఉంది. అమ్మ కొంత సేకరించింది. అన్న కొంత సేకరించిండు. ఆ ముగ్గురి దగ్గరా జానపదాలను సేకరించి సంపదలా కూడబెట్టింది. పాలమూరు పాటల వృక్షానికి కొమ్మగా ఎదగడమేకాక, మరో మొక్కగానూ ఒదిగింది రోజా