Dabur Company: ఆహార భద్రత సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రముఖ డాబర్ కంపెనీకి షాకిచ్చింది. ఆ కంపెనీకి చెందిన తేనే, ఆవు నెయ్యి, వంట నూనెకు చెందిన ఉత్పత్తులను బ్యాన్ చేసింది. 100 శాతం శుధ్ద వస్తువులని చెప్పుకుని అమ్మడా�
దేశీయ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ డాబర్ ఇం డియా.. బాద్ షా మసాలాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి రూ.587.52 కోట్ల నిధులు వెచ్చించింది. దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న స�