దక్షిణ డిస్కం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. నమస్తే తెలంగాణ వరుస కథనాలు టీజీఎస్పీడీసీఎల్లోనే సంచలనం సృష్టిస్తున్నాయి.
‘సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో 4 గంటలుగా కరెంటు లేదు. వర్షం ఆగి ఇప్పటికే 2 గంటలైంది. విద్యుత్ తీగలు దెబ్బతినడానికి భారీ గాలులు కూడా లేవు. అయినా..