దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేపర్ లీక్లు, విద్యారంగ ప్రైవేటీకరణ, స్కాలర్షిప్ల కోతలు, ప్రభుత్వ విద్యకు నిధుల తగ్గింపు వంటి సమస్యలపై యువతరం ఇకపై మౌనంగా ఉండకూడదని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషే ఘ�
ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటం స్ఫూర్తిదాయకమైనదని, చారిత్రాత్మకమైన�