టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి.
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి జులై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ జూన్ 22న, మంగళవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేయను�
తిరుపతి : ప్రపంచ హిందువుల రాజధాని అయిన తిరుమల తిరుపతి దేవస్థానాలపై కుట్రపూరిత అజెండాతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మిజోరం – మయన�