పాకిస్థాన్.. పోరాడుతోంది. కీలక వికెట్లు కూడా పడిపోయాయి. ఓపెన్లరు ఆజమ్, రిజ్వాన్ అవుట్ అయ్యారు. దీంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు.. స్కోర్ పెంచడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఆసిఫ్ అలీ కూడా క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జమాన్, మాలిక్ ఉన్నారు. రిజ్వాన్ హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగాడు. 19 ఓవర్లకు పాకిస్థాన్ మూడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.