ప్రముఖ కరాటే క్రీడాకారుడు చెరుపల్లి వివేక్ తేజకు భారత్ తరఫున కామన్వెల్త్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ నెల 7 నుంచి బర్మింగ్హామ్లో జరుగనున్న పోటీల్లో కుమిటే 84 కేజీల విభాగంలో వివేక్ బరిలోకి దిగనున్నాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రముఖ కరాటే క్రీడాకారుడు చెరుపల్లి వివేక్ తేజకు భారత్ తరఫున కామన్వెల్త్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ నెల 7 నుంచి బర్మింగ్హామ్లో జరుగనున్న పోటీల్లో కుమిటే 84 కేజీల విభాగంలో వివేక్ బరిలోకి దిగనున్నాడు.