నిర్మల్ చైన్గేట్, మార్చి 28: జాతీయస్థాయి సీనియర్ మహిళల బేస్బాల్ టోర్నీకి నిర్మల్కు చెందిన భీమనవేని సుప్రియ ఎంపికైంది. ఇటీవల రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఏపీలోని కర్నూలులో జరిగే జాతీయస్థాయి పోటీలకు సుప్రియ సెలెక్ట్ అయినట్టు జిల్లా బేస్బాల్ సంఘం అధ్యక్షుడు పి.సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.కల్యాణి తెలిపారు.