బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆత్మగౌరవం కోసం బీజేపీలో చేరలేదు. కేవలం తన ఆస్తుల రక్షణ కోసమే చేరాడు. తెలంగాణలో దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ దళితబంధు తెచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలో 17 వేల కుటుంబాల ఖాతాల్లో డబ్బులు వేశారు. ఓటమి భయంతోనే ఈటల దళితబంధును ఆపేలా కుట్రలు చేశారు. బీజేపీ తప్పుడు ప్రచారాలు, ప్రలోభాలకు దళితులు లోనుకావొద్దు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
– వంగపల్లి శ్రీనివాస్, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు