National
- Dec 03, 2020 , 01:05:28
పెండ్లైన రెండు గంటలకే పెటాకులు

గోరఖ్పూర్: యూపీలోని గోరఖ్పూర్కు చెందిన భువాల్ నిషాద్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నవవధువు అత్తవారింటికి వెళ్లడానికి సిద్ధమైంది. ఇంతలో వరుడు స్పృహ తప్పి పడిపోయాడు. పెండ్లి కూతురు తల్లిదండ్రులు వరుడికి ఏదో జబ్బు ఉందని అనుమానించారు. వివాహం రద్దు చేయాలని కోరారు. రెండు గంటలపాటు వాగ్వివాదం జరిగింది. దీంతో చేసేది లేక పెద్దలు పెండ్లిని రద్దు చేశారు. అలా పెండ్లి జరిగిన రెండు గంటల్లోనే అది పెటాకులైంది.
తాజావార్తలు
- కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్పోర్ట్లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్కు మంటపుడుతుందట..
- జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
MOST READ
TRENDING