సకినాల సావిత్రమ్మ అంటే తెలియనివారుండరు. చిన్నగా ఒక రూంలో ప్రారంభమైన ఈ అమ్మ పిండివంటలు ఇప్పుడు 100 మంది వర్కర్లతో పెద్ద ఫ్యాక్టరీగా తయారయింది. ఒక్క సకినాలతో స్టార్ట్ అయి ప్రస్తుతం సుమారు 50 రకాల పిండివంటలు అందిస్తున్నారు. సావిత్రమ్మ పిండివంటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. సావిత్రమ్మ పిండి వంటలు పండుగలప్పుడు హైదరాబాద్ నుంచి విదేశాలకు వందల కిలోలు పార్సిల్ పంపిస్తారు. సావిత్రమ్మ పిండివంటలకు ఒక పెరు కూడా పెట్టారు… శ్రీదేవి స్వగృహ తెలంగా పిండివంటలు అని. ఎక్కడా పబ్లిసిటీ లేదు… ఒక పేపర్, టీవీ ప్రకటన లేదు. మరి సావిత్రమ్మ పిండివంటలు ఇంత ఫేమస్ కావటానికి సీక్రెట్ ఏంటో ఆమె మాటల్లోనే… వీడియో