CPM Sarpanches | రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వర్షాలు కురిసినప్పుడు వాటిలో నీరు నిలవడంతో గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, విద్యా�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు శనివారం 6,925 కిలోల పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాజేశ్చంద్ర వివరాల ప్రకారం.. గూడూరు టోల్గేటు వద్ద ఎస్సై ఎన్ రమేశ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు �