హైదరాబాద్ ఎస్టీఎఫ్, ఉమ్మడి జిల్లా సీఅండ్డీటీ ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులు రెండు టీంలుగా ఏర్పడి మంగళవారం రాత్రి సంయుక్తంగా జరిపిన దాడుల్లో 52.8కిలోల ఎండు గంజాయి పట
యాలాల : తప్పిపోయి వచ్చిన బాలికను సఖీ కేంద్రానికి తరలించిన సంఘటన తాండూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చత్తీస్ఘడ్ రాష్ట్రం దుర్గ జిల్లా బిలాయి ప్ర