సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్.వెంకటరమణ సోమవారం తొలి షిఫ్ట్లో పీవీకే నెం.5 ఇంక్లైన్ గనిని సందర్శించి ఉద్యోగులు, అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించార�
దేశంలో గత ఆరు నెలలుగా ప్రమాదాల సంఖ్య పెరుగడంతో స్లీపర్ బస్సుల భద్రతా నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. ఇటీవలి కాలంలో స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకున్న ప్రమాదాల కారణంగా 145 మంది అసువులు బాశారు.