తెలంగాణ ఆర్టీసీలో ఈ ఏడాది ఏప్రిల్లో పెద్దఎత్తున సమ్మె జరిగింది. ఆ సమ్మె పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ కార్మికుడు ఆత్మార్పణం చేసుకోవడం ప్రజలను ఎంతగానో కదిలించింది. దాంతో నష్టనివ
RTC Cargo | ఆర్టీసీ కార్గోను 10 నుంచి 15 ఏండ్లపాటు ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా రెండు రోజుల క్రితమే ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.