మండలంలో 16 రైస్మిల్లుల వ్యవహారం రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభుత్వ ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియ, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖిల్లాఘణపురం మం�
జిల్లాలో రైసు మిల్లులు అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారాయి. తక్కువ సమయంలో ఆర్థికంగా అందలమెక్కాలంటే రైస్ మిల్లుల ఏర్పాటే సరైన మార్గంగా కొందరు భావిస్తున్నారు. దీం తో విచ్చలవిడిగా మిల్లులు ఏర్పాటవుతున్న