ఉర్దూ అకాడమీ భూములను లీజ్కు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడింది. కొన్నిరోజులుగా వేలంపై దోబూచులాడిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గింది. లీజ్కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ సర్కార్
రామప్ప చెరువు ద్వీపంలో సాస్కీ పథకం కింద తాము చేపట్టిన పనులతో నంది శిల్పానికి ఎటువంటి నష్టం వా టిల్లలేదని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) పేర్కొన్నది.