మహారాష్ట్రలో నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. 21.8 కిలోమీటర్ల పొడవుండే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్) ముంబైలోని సేవ్రి, రాయగఢ్ జిల్ల�
దేశంలో అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ముంబై-నవీముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) బ్రిడ్జిని ప్రధాని మోదీ ఈ నెల 12న జాతికి అంకితమివ్వనున్నారు.