మారుతున్న సాంకేతిక యుగానికి అనుసంధానంగా బోధనలో టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులకు నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని, ఆ దిశగా అధ్యాపకులంతా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నల్లగొండలోని మహాత్మా గా
ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన ద్వారా నాణ్యమైన మానవ వనరులు తయారు చేయాల్సిన బాధ్యత పీజీ కళాశాలలపై ఉందని మహాత్మాగాంధృ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఫ్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.