సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో మహిళా రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరాతీశారు. ఈనెల 16న ‘నమస్తే తెలంగాణ దినపత్
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత జిల్లా సంగారెడ్డిలో సర్కారు వైద్యం నీరుగారుతున్నది. ఏ దవాఖాన చూసినా వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మందులు, ఇతరత్రా సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో రోగ