విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. మణిరత్నం దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మించాయి. రెండు భాగాల
ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Mohan) తాజాగా కొత్త సినిమాను మొదలుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) నటిస్తోన్న సినిమాలో ప్రియాంక మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.