డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్లో విద్యుత్తు సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి మంగళవారం భట్టి హాజరయ్యారు.
నగరంలో ఓ ఎయిరిండియా ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. ఆ యువతిపై కామాంధుడు కన్నేశాడు. డిన్నర్ చేసుకుని రెస్టారెంట్ నుంచి తాను బస చేసిన హోటల్ కు వస్తున్న ఆ యువతిని కామాంధుడు వెంబడించాడు.