హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్సెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 12:30గంటలకు ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఎడ్సెట్ పరీక్షను ఈ నెల 12న నిర్వహించగా, 84% మంది పరీక్షకు హాజరయ్యారు.