మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదేశాలు జారీ చేసింది.
చనిపోయిందని భావిస్తే | కరోనా బారినపడి చికిత్స కోసం దవాఖానకు వెళ్లిన వృద్ధురాలు కనిపించకపోవడంతో అంతా చనిపోయిందని భావించారు. మృతదేహం కోసం వెళ్లి దవాఖానలో మరొకరి మృతదేహాన్ని ఆమెదిగా భావించి తీసుకొచ్చి కర