ప్రస్తుతం అమలులో ఉన్న ఈ20 స్థాయికి మించి పెట్రోల్లో ఇథనాల్ కలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని ప్రధానమంత్రి సలహాదారు తరుణ్�
సమస్యను మించిన చిక్కులు తెస్తే ఏమవుతుంది? ప్రస్తుతం ఇథనాల్ సమస్య అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. పెట్రోల్ కొరతకు ప్రత్యామ్నాయంగా కేంద్రం పంటల ఆధారిత ఇథనాల్ను ముందుకు తెచ్చింది.