ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కోలాహలం60 డివిజన్ల నుంచి 522 పత్రాలు దాఖలుఖమ్మం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నామినేషన్ల ఘట్ల పూర్తయింది. ఈ నెల 16 నుంచి నామ
ఖమ్మం, ఏప్రిల్ 19: కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని మంత్రి అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని 19వ డివిజన్లో ఆదివారం టీఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ
కొత్తగూడెం, ఏప్రిల్ 12: డయల్ యువర్ కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను మూడు రోజుల్లో పరిష్కరించి నివేదికలు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మ
తెలుగు సంవత్సరాదికి స్వాగతంనేడు ఉగాది పర్వంకరోనా నేపథ్యంలో ప్రసార మాధ్యామాల ద్వారా పంచాంగ శ్రవణాలుకొత్తగూడెం కల్చరల్, ఏప్రిల్ 12: శ్రీచైత్రశుద్ధ పాఢ్యమి మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉగాది
6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంఈ నెల 30 వరకు గడువునిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వంఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్12: కార్పొరేట్ స్థాయిలో తమ పిల్లలకు విద్యనందించాలనే నిరుపేదల ఆశ�
కరకగూడెం/ఆళ్లపల్లి, ఏప్రిల్ 12: మార్చి మూడో వారం నుంచే ఎండలు పెరిగాయి. జనాలు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో పట్టణ, పల్లె వాసులు కూలర్లు కొనేందుకు ఆసక్తి కనబరస్తున్నారు. వేసవిలో సాగే వ్యాపారాల్లో క�
పట్టువదలని ప్రతిభావంలతులుపట్టుదలతో శ్రమించి.. ప్రణాళికతో చదివి..ఉద్యోగాలు పొందిన యువతకొలువు చేస్తూనే మరో ఉన్నత ఉద్యోగానికి దరఖాస్తుతెలంగాణ ప్రభుత్వ నోటిఫికేషన్లు సద్వినియోగంరఘునాథపాలెం/పెనుబల్లి/బ�
‘పల్లె ప్రగతి’తో మహర్దశ ఆహ్లాదకరంగా ప్రకృతివనం సకల హంగులతో వైకుంఠధామం ప్రభుత్వ నిధులు సద్వినియోగం ‘పల్లె ప్రగతి’ అంటే ఇదీ అని నిరూపిస్తున్నది మండలంలోని సుభాశ్నగర్ గ్రామ పంచాయతీ. గతంలో అరకొర వసతులత�
వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి అశ్వారావుపేట టౌన్, ఏప్రిల్8: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతివనాలు గ్రామాలకు ఆకర్షణీయమని వాటి పరిరక్షణకు అధికారులు, �
ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలు చెల్లింపుల్లోనూ పారదర్శకత పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించిన డిజిటల్ సేవలు కొత్తగూడెం అర్బన్/సుజాతనగర్, ఏప్రిల్ 7: ప్రస్తుతం ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలు కొన�
తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ దమ్మపేట రూరల్, ఏప్రిల్ 7 : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ దమ్మపేట మండలంలోని మారుమూల గిరిజన కుగ్రామం పూసుకుంట గిరిజనులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం దమ్మపేట మండల